KTR | పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో జర
Khajipet | హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఖాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో టిప్పర్ బోల్తా పడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
కాజీపేట : కాజీపేట పట్టణం 62వ డివిజన్ పరిధిలోని సోమిడిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థాన