నాంపల్లి మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన పల్లేటి వెంకటమ్మ కొద్దిరోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందింది. ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని గ్రామ యువత ముందుకు వచ్చి గ్రామ పెద్దల సహకారంతో..
సాదాసీదా పాఠశాల గోడలను విద్యార్థుల విజ్ఞానం పెంపొందేలా, పిల్లలు అక్షరాలు, అంకెలు, సైన్స్, గణితం నేర్చుకోవడానికి సహాయపడే ఆహ్లాదకరమైన, దృశ్యపరమైన అభ్యాస ప్రదేశాలుగా మార్చారు. అంకిత భావంతో పని చేస్తున్న ఉప