దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం అభివృద్ధి కుంటుపడుతున్నది. ఆలయానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం వస్తున్నా, అధికారులు దాదాపు అంతే మొత్తంలో ఖర్చులు చూపిస్�
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిపై సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ పాటిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
MP Suresh Kumar Shetkar | ఇవాళ ఝరాసంగం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి �