టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏది చేసినా సంచనలంగానే ఉంటుంది. ఇటీవల ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు బొకే ఇచ్చేందుకు నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడేమో ఏకంగా ఏపీ బీజేపీ ఇంఛార్జీ ఇంటికెళ్లి...
ఢిల్లీలో టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తీరని అవమానం ఎదురైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ నుంచి అవమానం ఎదురవడంతో..