ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీతో పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఐడ్వెజరీ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిందని నేతలు పేర్�
Madhu Yashki | రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధయాష్కీ ఇంట్లో బుధవారం లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009 - 2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు.