Farmer Suicide: కేరళలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అలప్పుజాకు చెందిన అతని వయసు 55 ఏళ్లు. వరి పంట సాగు కోసం నిధులను సమకూర్చుకోలేక అతను బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్న
రైతు బిజు కురియన్ ఇజ్రాయెల్లో అదృశ్యమయ్యాడు. రైతు బృందం బస చేసిన హెర్జీలియా నగరంలోని హోటల్ నుంచి శుక్రవారం అతడు మాయమయ్యాడు. ఆ రైతు బృందానికి నేతృత్వం వహించిన వ్యవసాయ కార్యదర్శి బీ అశోక్ దీనిపై భారత ఎ�