ఎంవీ వాన్ హాయ్ 503 సింగపూర్ నౌక కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రక్షణ శాఖ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 9.20 గంటలకు కన్నూరు జిల్లాలోని అజిక్కల్ పోర్టు సమీపంలో కంటెయినర్ పేలడంతో అగ్
Explosion On container ship | సింగపూర్కు చెందిన కంటైనర్ షిప్లో పేలుడు సంభవించింది. దట్టంగా పొగలతోపాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది.
లైబీరియాకు చెందిన భారీ నౌక ‘ఎంఎస్సీ’ కేరళ తీరంలో నీట మునిగింది. దీంతో తీరం వెంబడి పెద్ద మొత్తంలో చమురు, ఇతర రసాయనాలు లీక్ అయ్యే ప్రమాదముందని కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.