కీసరగుట్ట శ్రీ భవానీరామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరువతో ఓ వైపు
పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు: ఆలయ చైర్మన్, ఈవో కీసర, మార్చి 14 : కీసర బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ న