రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధనాక్రమంలో అడుగులు వేస్తున్న కేసీఆర్ను ఉద్యమకాలంలోనూ, పరిపా లనా కాలంలోను అడుగడుగునా గమనిస్తూ ఆయన ఆలోచనలను, కార్యాచరణను ఆవిష్క రించడంలో, ‘ఒక్కగానొక్కడు’ రచన ద్వా�
దళిత్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
మెట్రో అధికారులతో సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితుల్లో ప్రజలకు హైదరాబాద్ మెట్రో సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా సేవలందిస్తున్నది. మెట్రోను మరింత సమర్థంగా నడిపేలా చర్యలు తీసుకోవాలి.. రాష్ట్రప్రభుత్వం �
మంత్రి గంగులకు ముదిరాజ్, యాదవుల లేఖ కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లికి చెందిన ముదిరాజ్, యాదవ సంఘాల నాయకులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించా
ఇక రాష్ట్రంలో మిషన్ విలేజ్ ఊరికోసం ఊరంతా కలిసికట్టుగా పనిచేయాలి గ్రామసీమలన్నీ అభివృద్ధి చెందాలి స్వయం సమృద్ధిని సాధించాలి రామునిపట్ల, అంకాపూర్ ఆదర్శం ఏడాదిలో బంగారు వాసాలమర్రి గ్రామ అభివృద్ధికి ఐ�
జూలై 8న మత్స్యకారుల సమస్యలపై సమావేశంసమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హామీ మేరకు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు త్వరలో రూ.6 లక్షల బీమా పథకం అమలు చ�
మీడియాకు సామాజిక బాధ్యతేది? పిల్లలు ఇల్లంత అంగడంగడి చేస్తాన్రు వరంగల్ సమావేశంలో సీఎం కేసీఆర్ వరంగల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా విషయంలో టీవీ చానళ్లు, పత్రికలు ప్రజలను భయపెట్టి చంపుతున్న�
వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వయం పాలన స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషిచేసిన ప్రొఫెసర్ జయ�
కెనడాను తలదన్నేలా సదుపాయాల కల్పన అన్ని వైద్యసేవలూ అందుబాటులో ఉండాలి పరిశ్రమలు, విద్య, వైద్యకేంద్రంగా వరంగల్ వరంగల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్లో ప్రపంచంలోనే అత్యుత్తమైన, అద్భుతమైన దవాఖ
జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం పదిరోజులపాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపాలి 26న హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్రంలో దళితుల ప్రగతికి 1000 కోట్లతో సీఎండీఈ రెండోదశలో 3.50 లక్షల యూనిట్
వేగంగా పునర్నిర్మాణ పనులు కావాలి 20 లక్షలమంది భక్తులకు సౌకర్యాలు పనులు జరగనిచోట ఏజెన్సీని మార్చండి రింగ్రోడ్డు పరిధి భూములపై సర్వే టెంపుల్టౌన్ కాటేజీలకు త్వరలో టెండర్లు ఆర్టీసీ బస్టాండ్, డిపో నిర్�
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయాన్ని అందజేసిన సీఎం కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులతో కలిసి పుష్పాభిషేకం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరులోని రైతువేదిక వ�
నేడు సిద్దిపేట, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ల ప్రారంభించనున్న సీఎం పోలీసు కమిషనరేట్, ఎస్పీ ఆఫీస్కి కూడా రేపు వరంగల్ నగరంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు భూమి పూజ కాళోజీ వర్సిట�