ఏం అవ్వా...కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎ ట్లుంది..? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 4000 రూ పాయల పింఛన్ వస్తుందా..? అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ బీడీ కార్మికులను ప్రశ్నించారు.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను (IT Corridor) మంత్రి శ్రీనివాస్ గౌడ్తో (Minister Srinivas goud) కలిసి ప్రారంభించా�