నల్లగొండ పర్యటనలో భాగంగా సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండలంలోని ముషంపల్లిలో పర్యటించి బోర్ల రాంరెడ్డిగా పేరొందిన బైరెడ్డి రాంరెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు.
KCR Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలనపై సోయి లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎంపీ అభ్యర్థి కృష్ణ�
గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నల్లగొండ జిల్లా కేంద్రం లో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్య�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు �