గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తొమ్మిది నెలలైనా మరమ్మతులు చేయలేదని.. రైతులు పంటలు ఎలా పండిస్తారని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్
ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వృద్ధులను ఓటెయ్యకుండా అడ్డుకుని కాంగ్రెస్ నాయకులు జులుం ప్రదర్శించారు. మహబూబాబాద్ మండలంలోని సికింద్రాబాద్ తండాలో దైవకృప అనాథాశ్రమంలో ఏడుగురు వృద్ధులు ఉన్నారు. వారందరికీ ఇ�
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
పబ్బం గడుపుకొనేందుకే విపక్షాల డ్రామా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్యే శంకర్నాయక్ రూ.లక్ష సాయం గూడూరు, ఏప్రిల్ 4: ఉద్యోగం రాలేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని వ