ఎన్నికల క్షేత్రంలో విపక్షాలు లేవనెత్తే అంశాలను పక్కదారి పట్టించేందుకు, తమ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు మెజారిటీ ప్రజల్లో మతపరమైన భావోద్వేగానికి గురిచేసి విద్వేషాలను రెచ్చగొట్టడానికి బీజే�
ఇండియా గేట్ దగ్గర ఓ పెద్దాయన సమోసాలు అమ్ముతున్నాడు. అతని వయసు డెబ్బైకి ఇటుగానే ఉంటుంది. అతని పేరు దిలీప్ పండిత్. 1990లో కశ్మీర్ నుంచి శరణార్థిగా ఢిల్లీకి వచ్చాడు. ఆనాటికి ఆయన వయసు 52 ఏండ్లు. ‘కశ్మీర్ నుంచ�
కశ్మీర్ పండితులకు మీరేం చేశారు? రాజకీయాల కోసం వాడుకొన్నారు దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చిచ్చు విభజన రాజకీయాలతో పబ్బం దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేం సకల జనుల సమ్మె అన్నామేగానీ మతాలవారీ ఉద్యమాలు చేయల�