గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడాస్పూర్తిని పెంచేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. యువత ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. �
డెహ్రాడూన్ : ఓ ఇద్దరు కూతుళ్లు తన తండ్రి చివరి కోరికను తీర్చారు. ముస్లింల ఈద్గా కోసం రూ. 1.5 కోట్ల విలువ చేసే నాలుగు బిగాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. తండ్రి చివరి కోరికన
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు జిల్లాల్లో భారీగా నాటుబాంబులు పట్టుబడుతుండటం కలకలం రేపుతున్నది. మంగళవారం దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని బంగర్ ప్రాంతంలో సుమారు 200 నాటుబాంబులను పోల