Sharad Pawar | దేశమంతటా మార్పు గాలులు వీస్తున్నాయని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ వ్యాఖ్యానించారు. మహారాషట్రలో�
Kasba Peth | బీజేపీకి కంచుకోటగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 28 ఏళ్లుగా కాషాయ పార్టీ గెలుస్తున్న మహారాష్ట్రలోని కస్బా పేట (Kasba Peth ) సీటును ఉప ఎన్నికలో హస్తగతం చేసుకుంది.