లోక్సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. ఐదు గంటలకే మైకులు మూగబోయాయి. దాదాపు నెల రోజులపాటు ఆయా పార్టీలు ప్రచారాన్ని జోరుగా నిర్వహించాయి.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ను పిలిచి, ఈ మధ్యే జైలు నుంచి బయటికి వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మనం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పాడ
తెలంగాణ రాష్ట్రంలో పోటీచేయవద్దని నిర్ణయం తీసుకున్న సందర్భంగా గత నెల 29న బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన సమావేశం సందర్భంగా తెలుగు తమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవలపై వచ్చిన ఫిర్యాద