కర్నాటక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ నేత ఓ వర్గం ఓటర్లు తనకు ఓటు వేయలేదంటూ అక్కసు వెళ్లగక్కారు. తానేంటో వారికి చూపిస్తానని బహిరంగంగానే హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమ
KS Eshwarappa | దేశంలో సార్వత్రిక ఎన్నికలుగానీ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుగానీ వచ్చాయంటే చాలు బీజేపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతారు. కుల, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతారు. ఓట్లు ద�
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటుకు రూ.6,000 చొప్పున ప్రజలకు ఇస్తామని బీజేపీ నేత అన్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశా