ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల మోత మోగించబోతున్నది. ప్రత్యేక బస్సుల పేరిట భారీగా పెంచబోతున్నది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు నడిపే బస్సుల్లో నేటి నుంచి 50 శాతం అదనంగా వసూలు చేసేందుకు సిద్ధమవుతు
ప్రమాదాల నివారణే లక్ష్యంగా టీజీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు, సిబ్బంది పనిచేయాలని సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషాఖాన్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా వార�