కరీంనగర్ జిల్లాలో పట్ట భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీకి 53.05శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 69.25శాతం ఓటింగ్ నమోదైంది. అక్కడక్కడా చెదురుముదురు
కరీంనగర్- ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ నెలకొనగా, సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఈ ఎన్ని�