కరీంనగర్ బల్దియాలో 50 కోట్ల టెండర్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. విలీన గ్రామాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటి నుంచ
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బల్దియాలు మరోసారి మెరిశాయి. ముఖ్యంగా కరీంనగర్ మరోసారి సత్తా చాటింది. దేశంలో 446 నగరాలతో పోటీ పడి 6,241 మార్కులతో 81వ ర్యాంకు సాధించింది.
నాయకుడిగా ఎదగాలంటే ఎక్కడో ఒక దగ్గర ప్రస్థానం ప్రారంభం కావాల్సిందే. ఏ పెద్ద లీడర్ను తీసుకున్నా గల్లీ లీడర్ నుంచి ఎదిగినవారే. కౌన్సిలర్గానో.. కార్పొరేటర్గానో జర్నీ మొదలుపెట్టిన వారే. అంచెలంచెలుగా ఒక స