తెలుగు ప్రేక్షకులు కరోనా పుణ్యమా అని కొత్త రకం కథలను కూడా చూసి ఎంజాయ్ చేసే మూడ్లోకి వచ్చేశారు. ఇటీవల కాలంలో మలయాళంలో (Malayalam films) సూపర్ హిట్గా నిలిచిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో మంచ
దొరసాని సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసి సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక (Shivatmika Rajasekhar) గోల్డెన్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయిందని ఫిలింనగర్ లో ఇపుడు జోరుగా టాక్ నడుస్తోంది.