మాజీ మంత్రి, ఏపీ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు.
ఏపీ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీ
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్�
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో లుకలుకలు పరాకాష్టకు చేరుకొన్నాయి. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగా విమర్శలకు దిగడంతో పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయికి �