గత శనివారంతో పోలిస్తే సోమవారం ఒక రోజే నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో ఒకేసారి కంది క్వింటాపై రూ.2వేలకు పైగా ధర పడిపోవడంతో సోమవారం రైతులు ఉన్న ఫలంగా మొదలు పెట్టి న ఆందోళనను మంగళవారం సైతం కొనసాగించారు.
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో రోజురోజుకూ కందుల ధరలు పెరుగుతూ నే ఉన్నాయి. మంగళవారం అత్యధికంగా క్వింటా రూ.9,719 ధర పలికింది. 176 క్వింటాళ్ల కందు లు అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ. 9,719, కనిష్ఠంగా రూ.8,459, మధ్య�
కందులకు బహిరంగ మార్కెట్లో రికార్డు ధర పలుకుతున్నది. ఎప్పుడూ లేనివిధంగా క్వింటా కందులు రూ.10 వేలకుపైగా ధర పలుకుతుండటం విశేషం. నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాల్కు రూ.10,120, తాండూరు రూ.10,012 ధర పలిక�
మద్దతుకు మించి మార్కెట్ ధర పూర్తి పంటగా సాగు చేస్తే మంచిలాభం నీళ్ల పారకంతో ఎక్కువ దిగుబడి వికారాబాద్లో కాసులు కురిపిస్తున్న పంట గతేడాది గరిష్ఠంగా రూ.7,200 పలికిన ధర ఈ ఏడాది క్వింటాల్కు 300 పెరిగిన మద్దతు క