భద్రాద్రి జిల్లాలోని మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. ప్రభుత్వ మద్దతులో భాగంగానే పోలీసుల సమక్షంలో దాడి �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై లాఠీచార్జి చేసి వారిపైనే అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాట�
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాఠశాలలో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల