ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తిపిరిశెట్టి మంగళవారం హైదరాబాద్లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
Kambhampati Haribabu | మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యారని సమాచారం. దీంతో ఆయన్ను వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గచ్చిబౌలిలోని ఓ �
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) నాయకుడు లాల్దుహోమా ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం రాజ్భవన్లో సీఎం లాల్దుహోమా, ఇతర మంత్రులతో రా�