దేశానికి దిక్సూచిగా ఉండాల్సిన పార్లమెంట్ను మత రాజకీయాలకు వేదికగా మారుస్తున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆ పార్టీ జిల�
హిమాయత్నగర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, గ్రేటర్ ప్రధానకార్యదర్శి ఎం నర్సింహ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన