నకిలీ నోట్లను తయారుచేస్తూ, దేశంలోని వివిధ రాష్ర్టాలకు కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసి�
నంబర్ ప్లేట్లు మార్చి, నకిలీ ఆర్సీలు సృష్టించి, ఆన్లైన్లో కార్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కార్లు, ఫోర్జరీ చేసిన ఆర్సీలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
తాడ్వాయి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, అనధికారికంగా విధులకు గైర్హాజర