బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు ఘటన మరువక ముందే మరోసారి గాంధారి మండలంలో ‘కల్తీ’ కలకలం రేపింది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కల్లు తాగిన గ్ర
కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లక్ష్య కార్యక్రమానికి ఎంపికైంది. లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లలో ఉత్తమ ప్రమాణాలను పాటించే ప్రభుత్వ దవాఖానలను కేంద్ర కుటుంబ సంక్షేమ,
ఓ భూవివాదంలో సర్పంచ్ ఇంటిపై దాడిచేసిన ఘటన మండలంలోని సోమారం తండాలో చోటు చేసుకున్నది. సోమారం తండాకు సర్పంచ్ కిషన్ నాయక్ ఇంటిపై కొత్తబాది తండాకు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దాడిచే�