కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకున్నది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు ఘటన మరువక ముందే మరోసారి గాంధారి మండలంలో ‘కల్తీ’ కలకలం రేపింది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కల్లు తాగిన గ్ర
కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లక్ష్య కార్యక్రమానికి ఎంపికైంది. లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లలో ఉత్తమ ప్రమాణాలను పాటించే ప్రభుత్వ దవాఖానలను కేంద్ర కుటుంబ సంక్షేమ,
ఓ భూవివాదంలో సర్పంచ్ ఇంటిపై దాడిచేసిన ఘటన మండలంలోని సోమారం తండాలో చోటు చేసుకున్నది. సోమారం తండాకు సర్పంచ్ కిషన్ నాయక్ ఇంటిపై కొత్తబాది తండాకు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దాడిచే�