కమల్చంద్రభంజ్దేవ్ గురువారం మధ్యాహ్నం హనుమకొండ పద్మాక్షి కాలనీలోని అగ్గలయ్యగుట్టను సందర్శించారు. పద్మాక్షి దేవాలయ ప్రధాన అర్చకుడు శంకర్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం నగరంల�
వరంగల్ : కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ తరం వారసుడు కమల్చంద్ర భంజ్దే�