ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం మంగళవారం కమిటీ అధ్యక్షుడు అందెశ్రీ అధ్యక్షతన జరిగిన సచివాలయంలో
తమే సాహిత్యం.. సాహిత్యమే జీవితంగా తొమ్మిది పదుల జీవితాన్ని గడిపిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 109వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్�
‘వానమ్మ వానమ్మా.. వానమ్మ.. ఒకసారైన వచ్చిపోవే.. వానమ్మ..’ అంటూ వర్షాన్నే కరిగించిన అక్షరాలు అతడివి.. ‘వందనాలమ్మా.. అమ్మా వందనాలమ్మా’ అంటూ తల్లి ప్రేమను తెలంగాణ ప్రజలకు అందించి అందరి మనసులో చెరగని ముద్ర వేసిన ర