అమరావతి : కడప రిమ్స్ వైద్య కళాశాలలో రేపటి నుంచి నిర్వహించనున్న ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరీ�
అమరావతి : ఏపీలో కరోనా కలవరం రేపుతుంది. కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రేపు(మంగళవారం) ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉండగా అధికారుల ఆదేశాల మేరకు 150 మంది కొవిడ్ పరీక్షలు �