అటవీ గిరిజన, ఆదివాసీ గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటున్నది. మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు 22 అటవీ గ్రామాల్లో వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసు
కడెం మరోసారి నిలిచింది. కాదు కాదు గెలిచింది. ఏదో జరగబోతున్నదని ఊపిరిబిగపట్టిన స్థానిక ప్రజానీకా న్ని మళ్లీ కాపాడింది. దీని వెనుక ఎందరిదో శ్రమ ఉంది. మరెందరివో ప్రార్థనలు ఉన్నాయి. మంత్రి అల్లోల, స్థానిక ఎమ్
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి సంబంధించి 18 గేట్లకు గానూ అందులోని నంబర్ 1, 3, 16, 18 గేట్లు మోరాయించడంతో ఇటీవల వచ్చిన వరదకు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రే�