ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ మధ్య పదేపదే ‘పెద్దలు’ గుర్తుకొస్తున్నారనే చర్చ కాంగ్రెస్లో జోరుగా జరుగుతున్నది. పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యంలో నాడు వద్దనుకున్న పెద్దలే.. నేడు దిక్కవుతున్
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు ఇస్తున్నదా? తెలంగాణేతర నేతలకు కట్టబెట్టనున్నదా? అన్న విషయంపై చర్చ జరుగుతున్నది.
పార్లమెంట్లో గురువారం కూడా బీఆర్ఎస్ సభ్యులు నిరసన గళం వినిపించారు. రాజ్యసభలో చర్చించాల్సిన అంశాలపై చైర్మన్ జగదీప్ధన్కడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది.
ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చె�