అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ఉద్యమం నిర్వహిస్తామని, మహాధర్నా చేపడతామని వె�
MLC Kavitha | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం (Jyoti Rao Phule statue) ఏర్పాటుకు బీసీలంతో సంఘటితం కావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పిలుపునిచ్చారు.