ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, ఆ పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ గురువారం తప్పుకొన్నారు.
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తాను వ్యక్తిగతంగా కాని న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చే�
Rajpal Yadav : చెక్ బౌన్స్ కేసులో తిహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు కోర్టులో నిరాశ ఎదురైంది. అతడి బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.