సుప్రీంకోర్టుకు మరో ఇద్దరి న్యాయమూర్తుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ అరవింద్ కుమార్లక�
Supreme Court Judges: సుప్రీంకోర్టు ఇప్పుడు పూర్తి సామర్ధ్యానికి చేరుకున్నది. ఇవాళ కొత్తగా ఇద్దరు జడ్జీలను నియమించారు. దీంతో ఆ కోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరుకున్నది.