మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం హైదరాబాద్ అమీర్పేటలో సేకరించిన 735 గజాల స్థలానికి చెల్లించాల్సిన పరిహారాన్ని లెక్కించడంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఆ �
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.