దర్యాప్తునకు అవసరమైన వ్యక్తులకు నోటీసులను భౌతికంగానే అందజేయాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాట్సా ప్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పోలీసు సమన్లను పంపించడానికి అనుమతించాలంటూ హర్యానా ప్రభుత్వ
సుప్రీంకోర్టులో తాజాగా ఇద్దరు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్తో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరి పూర్తి సామర్ధ్యంతో కొలువుదీరింది.