దర్యాప్తునకు అవసరమైన వ్యక్తులకు నోటీసులను భౌతికంగానే అందజేయాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాట్సా ప్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పోలీసు సమన్లను పంపించడానికి అనుమతించాలంటూ హర్యానా ప్రభుత్వ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు ఆటంకం తొలిగింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీలకు సంబంధించిన పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.