ఛత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ సంఘం గడువు ఈ నెల 30తో ముగియనుంది.
విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్ప
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్తో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలపై పది రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే�