ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం నియమితులయ్యారు. వీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యాబలం ప్రధాన న్యాయమూర్తితో కలుపు�
కర్ణాటక హైకోర్టులో బుధవారం ఊహించని ఘటన అందర్నీ షాక్కు గురిచేసింది. కోర్టు హాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అంజారియా ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.