10 ఏళ్ల పాటు అభివృద్ధి లో పరుగులు పెట్టించిన తన మానకొండూర్ నియోజకవర్గం అంటేనే ప్రస్తుతం ప్రజలు ఉలిక్కిపడుతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. నియోజకవర్గం అంటే బూతుల రాజ్యాంగ మారి�
గోదావరిఖని నగరంలోని రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలించామని రామగుండం నగర పాలక సంస్థ ప్రకటించింది. కానీ ఇది కేవలంల ప్రకటనల వరకేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే... నగరంలో రోడ్లపై యథేచ్ఛగా �