మయన్మార్లో (Myanmar) సైన్యం దారుణానికి ఒడిగట్టింది. సొంత పౌరులపై వైమానిక దాడికి పాల్పడింది. బాంబుల వర్షం కురిపించడంతో వంద మందికి పైగా చనిపోయారు. వారిపై దాడి చేసింది తామేనని మయన్మార్ పాలకుడు జుంటా (Junta) ధృవీకర�
నెపితా: మయన్మార్లో సైనిక ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 500 దాటింది. స్థానిక ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న జుంటా సైనికులు.. అక్కడ భారీ స్థాయిలో హింసకు పాల్పడుతున్నారు.ఆంగ్ సాన్ సూకీ పార్టీ నేతృ