రంగారెడ్డి జిల్లా అమనగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమనగల్ జూనియర్ కాలేజీ మైదానంలో ఈనెల 18న ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు 3 వేల మందితో సభ నిర్వహించుకునేందుకు �
క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. మండలకేంద్రం లో రెండురోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్ 14,17 రెజ్లింగ్ పోటీలను శ�