లోక్ అదాలత్లో ఇరుపక్షాల రాజీ ఎంతో ప్రయోజనకరమని, కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. శనివారం ఉదయం 10గంటలకు ఖమ్మం కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధిక�
సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని ఖమ్మం జిల్లా జడ్జి వి.రాజగోపాల్ అన్నారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్లో జాతీయ లోక్ అదాలత్ను శనివారం న్యాయమూర్తి ప్రారంభించారు.
జిల్లావ్యాప్తంగా ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా జడ్జి జి.రాజగోపాల్ పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్పై తీసుకోవాల్సిన చర్యలు, న్యాయాధికారులతో ఖమ