Jude Anthony Joseph | మలయాళ చిత్రం ‘2018’ దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఆదివారం సూపర్ స్టార్ రజనీకాంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘2018’ చిత్రం ఆస్కార్కు భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన విషయం త
నేడు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో విడుదలైనా ఆదరిస్తున్నారు. ఇటీవల క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.