జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన వెంటనే కాంగ్రెస్ రౌడీయిజం మొదలు పెట్టింది. గెలిచి 24 గంటలు గడవకముందే సామాన్యులపై దాడులకు తెరతీసింది. జూబ్లీహిల్స్ ప్రజలు ముందుగా ఊహించినట్లుగానే కాంగ్రెస్ గెలిస్తే
జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ను చెరిపేయలేరని ఓ మూగ మహిళ చెప్పింది. తనకు మాటలు రాకున్నా సైగలతో గుండెల నిండా కేసీఆర్ సారే ఉన్నారని తేల్చి చెప్పింది. పదేండ్లలో కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్�