జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మరొకరికి మూడేండ్ల సాధారణ జైలు శిక్ష వేసింది. దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత�
దాదాపు 15 ఏండ్ల కిందట జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఐదుగురుని దోషులుగా ప్రకటించింది. వీరికి ఈ నెల 26న శిక్షలు ఖరారు చేయనున్నది. 2008 సెప్టెంబర్ 30న సౌమ్య వ�
journalist Soumya Vishwanathan | జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ (Soumya Vishwanathan) హత్య కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా ఢిల్లీ కోర్టు నిర్ధారించింది. హత్య, దోపిడీ జరిగిన 15 ఏళ్ల తర్వాత బుధవారం ఈ తీర్పు ఇచ్చింది.