రాష్ట్రంలోని పలు వర్సిటీ వీసీ పోస్టులు ఈ నెలలోనే ఖాళీకానున్నాయి. 21న తొమ్మిది వర్సిటీల వీసీలు పదవీ విరమణ చేయనున్నారు. మూడేండ్ల గడువు పూర్తికానుండటంతో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, బీఆ�
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం పార్లమెంట్కు తెలిపారు. ఈ మేరకు జితేంద్ర సింగ్ లోక్సభలో ఓ ప్రశ్�
సిటీబ్యూరో,ఏప్రిల్26 (నమస్తేతెలంగాణ): గాంధీ దవాఖానతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వైద్య సేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జి�