మహబూబ్నగర్లోని జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100 కు పెంచాలని, గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభు త్వం 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర బడ్జెట్లో తాము చేసిన కేటాయింపులకు, పెట్టే ఖర్చులకు 5-6% వ్యత్యాసం ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. వచ్చే ఆదాయానికీ ఇచ్చే హామీలకు పొంతన లేకుండా పోయిందని, ప్రస్తుత రాజకీయా